ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు త్రిచ‌క్ర ల‌క్ష నూట ప‌ద‌హార్ల విరాళం

55చూసినవారు
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా హ‌నుమ‌కొండ‌లోని త్రిచ‌క్ర పొదుపు, ప‌ర‌ప‌తి ప‌ర‌స్ప‌ర స‌హ‌కార సంఘం బాధ్యులు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఈ నెల 27న ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించ‌నున్న మ‌హాస‌భ‌కు ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయ‌ల విరాళాన్ని మాజీ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ కి శ‌నివారం అంద‌జేశారు. అంతేకాకుండా 800 ఆటోలు స‌భ రోజున స్వ‌చ్ఛందంగా రావ‌డం కాకుండా ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తామ‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్