సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

71చూసినవారు
ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగర మేయర్ గుండు సుధారాణి గారితో కలసి 11 వ డివిజన్ రంగంపేటలో ఫాతిమున్నిసా మరియు 29 వ డివిజన రామన్నపేట లో టూంగుటూరి శ్రీదేవి కి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్