బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ వారి ఎగ్జిబిషన్

84చూసినవారు
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ వారి ఎగ్జిబిషన్
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా పుస్తక ప్రదర్శన కార్యక్రమం హన్మకొండలో జరిగినది. ముఖ్యఅతిథిగా రెవరెండ్ జాన్ బేసి పాల్ పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బైబిల్ పుస్తక ఎగ్జిబిషన్ మే నెలలో 10, 11 తేదీలలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా హన్మకొండలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో శనివారం సిబిసి చర్చి ఆర్గనైజ్ కమిటీ జాన్సన్ ప్రసాద్ లోకల్ కన్వీనర్ ఆధ్వర్యంలో బైబిల్ పుస్తక ప్రదర్శన స్టాల్ ను ప్రారంభించడం జరిగింది.

సంబంధిత పోస్ట్