పెగడపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

51చూసినవారు
పెగడపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో పెగడపల్లి పాక్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, పెగడపల్లి పాక్స్ ఛైర్మన్ చల్ల గోపాల్ రెడ్డి, హసన్పర్తి పాక్స్ ఛైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్