హన్మకొండ: తొలగించిన బోర్డులు మాయం అవుతున్నాయి

51చూసినవారు
హన్మకొండ: తొలగించిన బోర్డులు మాయం అవుతున్నాయి
హన్మకొండ జిల్లా పరిధిలో గల మడికొండ నుండి రాంపూర్ వరకు గల నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్న పలు షాపుల స్టాల్స్ యొక్క సైన్ బోర్డులను వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య తలెత్తకూడదని కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం
బోర్డులు తొలగించడం జరిగింది. ఇలా తొలగించిన బోర్డులను గుర్తు చేయడానికి వ్యక్తులు మరియు ఇనుప సామాను వ్యాపారం చేసేవాళ్లు తీసుకెళ్తున్నారని స్థానికులు మీడియా ప్రతినిధులతో తెలపడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్కు జామ్ సమస్యతో అవస్థలు పడ్డారు.