అభివృద్ది పనుల పురోగతి పై సమీక్ష సమావేశం

84చూసినవారు
అభివృద్ది పనుల పురోగతి పై సమీక్ష సమావేశం
వరంగల్ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో హన్మకొండ జిల్లా పరిధిలో గల అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్ పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో పాఠశాలల్లో చేపట్టబడి కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమీషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్