

క్షిపణులతో పాక్ దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం (వీడియో)
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ఎనిమిది క్షిపణులతో పాకిస్థాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు తెగబడింది. ఆ దాడులను తిప్పికొట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా సెక్టార్లలో క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. సైరన్ విన్నప్పుడు బ్లాక్ అవుట్ సూచనలు పాటించాలని, భారత సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది.