TG: గత ప్రభుత్వం VRA, VRO వ్యవస్థను తొలగించిందని, మళ్లీ ఆ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు బయటపెడతాయని తెలిపారు. ‘ఇది పేదోడి ప్రభుత్వం.. మీరు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.