ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా: హరీష్ రావు (వీడియో)

76చూసినవారు
TG: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ఆర్మూర్ లో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణరావుకు, BRS ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు వీడియోలను పోస్ట్ చేశారు. ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు, పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్