యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

84చూసినవారు
యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చలువ పందిర్లు మంచినీటి ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు సర్వ దర్శనాలకు 2 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్