యాదగిరిగుట్ట: జై బాపు, జై భీమ్ జై సమీదాన్ కార్యక్రమం నిర్వహణ

82చూసినవారు
యాదగిరిగుట్ట: జై బాపు, జై భీమ్ జై సమీదాన్ కార్యక్రమం నిర్వహణ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట మర్రిగూడెం చోల్లేరు చిన్నకందుకూరు పెద్ద కందుకూరు గ్రామాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య జై బాపు, జై, జై సమీదాన్ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్