యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం రథసప్తమిని పురస్కరించుకొని చక్రస్నాన నిర్వహించారు.