భువనగిరి: ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

85చూసినవారు
భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ కు పలుసార్లు భారత సైన్యం బుద్ధి చెప్పిన పాక్ వక్రబుద్ధి మారలేదని మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్