గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన యువకులు (వీడియో)

70చూసినవారు
హైదరాబాద్ లోని కొండాపూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి గణేష్ మండపం వద్ద మద్యం, గంజాయి సేవించి మత్తులో కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించారు. కొండాపూర్ లోని హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నిందితులను బంజారాహిల్స్ కు చెందిన చందు ఫైల్వాన్,రణదీప్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్