పశ్చిమ గోదావరి జిల్లా ఉండి
నియోజక
వర్గ టీడీపీలో కలకల రేగింది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించింది. అయితే తాజాగా నరసాపురం ఎంపీ రఘరామకు ఈ
సీటును ఇస్తున్నారన్న ప్రచారంతో ఉండి
టీడీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు కంటతడి పెట్టారు.