Top 10 viral news 🔥

తెలంగాణలో విషాదం.. రైలు ఢీకొని తండ్రీకూతురు మృతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొని తండ్రీకూతుర్లు మృతి చెందారు. మధిరలో జరిగిన ప్రమాదంలో రైలు ఢీకొనడంతో తండ్రీకూతుర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మల్లారం వాసులు కేశవరావు, సరితగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.