నాగర్ కర్నూల్
పూలే మార్గంలో నడుద్దాం
కెవిపిఎస్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే 197వ జయంతి కార్యక్రమం ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వంశీక్రిష్ణ హాజరై జ్యోతి రావ్ పూలే చిత్ర పటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతు కెవిపిఎస్ అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు.