పుంగనూరులో టెన్షన్ వాతావరణం

1082చూసినవారు
పుంగనూరులో టెన్షన్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు పుంగనూరులో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ఎవ్వరూ పుంగనూరుకు రావద్దని హెచ్చరించారు. ఎలాంటి సభలు, సమావేశాలు కూడా నిర్వహించవద్దని.. ఎవ్వరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు

సంబంధిత పోస్ట్