నేటి నుంచి ఆధార్ క్యాంపులు

8339చూసినవారు
నేటి నుంచి ఆధార్ క్యాంపులు
ఆధార్ తీసుకుని పదేళ్లయిన వారు కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలని UIDAI నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ అప్‌డేట్‌తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్