మృతదేహాన్ని 4 కిలోమీటర్లు డోలిపై మోసుకెళ్లారు

69చూసినవారు
పెదబయలు మండలంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బొంగారం పంచాయతీలోని కుంబుర్లకి చెందిన గంగమ్మ అనే మహిళ విశాఖ కేజీహెచ్లో ఈనెల 14న చేరి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. దీనితో మృతదేహాన్ని ఈనెల 15న కేజీహెచ్ నుంచి అంబులెన్స్ లో తెచ్చి బొంగారంలో దించేసి వెళ్లిపోయారు. దీనితో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు 4కిలోమీటర్లు డోలిపై కుంబుర్లకి మోసుకెళ్లారు. రహదారి సమస్యపై స్పందించాలని శుక్రవారం కోరారు.

సంబంధిత పోస్ట్