రానున్న 72 గంటలు కీలకం

62చూసినవారు
రానున్న 72 గంటలు కీలకం
రానున్న 72 గంటలు అత్యంత కీలకమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ఆమె విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగవల్లి, బహుద పరివాహక ప్రాంతాల ప్రజల మొబైల్ కు ఎప్పటికప్పుడు అలర్ట్ సందేశాలు పంపించాలని హోంమంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్