ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తున్నాం

57చూసినవారు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామ‌ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు అన్నారు. ఆదివారం ఆయ‌న భీమిలిలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న విధంగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యార‌న్నారు. అందుకే రాష్ట్రం బాగుప‌డుతోంద‌న్నారు. పేద వాడి ఆకలితీర్చేందుకు భీమిలి నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింద‌న్నారు.

సంబంధిత పోస్ట్