ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాజేష్

60చూసినవారు
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న తనయుడు రాజేష్ సోమవారం ద్విచక్ర వాహనంపై ముంపు ప్రాంతాలను పర్యటించారు. గొలుగొండ మండలం కే ఎల్లవరం గ్రామంలోపర్యటించిన రాజేష్, నీటి ఉద్రిక్తత కారణంగా ఇళ్లలోకి ప్రవేశించిన నీటి స్థితిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్