దళారులను నమ్మి మోసపోవద్దు

50చూసినవారు
దళారులను నమ్మి మోసపోవద్దు
రైతాంగం దుకాణదారులు, దళారులను నమ్మి మోసపోవద్దని సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని ఏవో ఉమాదేవి సూచించారు. గురువారం కొయ్యూరు మండలంలోని రేవళ్లు చీడిపాలెం పంచాయతీల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,, పంటల్లో వచ్చే చీడపీడల నివారణకు దుకాణదారులను నమ్మి అనవసరమైన మందులు వాడి మోసపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్