పలు ప్రాంతాలకు బస్సులను రద్దు చేసిన అధికారులు

79చూసినవారు
నర్సీపట్నం నుండి ఏజెన్సీకి వెళ్లే బస్సులను పూర్తిగా నిలిపివేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్ సోమవారం తెలిపారు. తుని వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేసామని తెలిపారు. అడ్డరోడ్ వయా కోటఉరట్ల బస్సులను నిలిపివేసమని తెలిపారు. చోడవరంకి వెళ్లే బస్సులను కేవలం వడ్డాది వరకు మాత్రమే తిప్పుతున్నామని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి బస్సులు పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్