May 02, 2025, 13:05 IST/బహదూర్పురా
బహదూర్పురా
బహదూర్ పురా: సైబర్ మోసాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన
May 02, 2025, 13:05 IST
హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ యూనిట్, నిజాం కాలేజీ హాస్టల్ లో విద్యార్థులకు శుక్రవారం సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ అరెస్టులు, ఏపీకే పైల్స్, ఓటీపి, పార్ట్ టైం జాబ్స్, పెడెక్స్ కొరియర్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్లామ్ లు, పెక్ లోన్ యాప్స్, సోషల్ మీడియా మోసాలపై వివరంగా సైబర్ క్రైమ్ అధికారులు వివరించారు. సురక్షితముగా ఆన్లైన్ లో ఉండాలని విద్యార్థులకు సూచించారు.