ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ కు ప్రత్యేక ఆహ్వానం

80చూసినవారు
ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ కు ప్రత్యేక ఆహ్వానం
ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కు ధర్మవరం పట్టణవాసులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. సెప్టెంబర్ 16న మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ధర్మవరంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ ఐదు నుంచి 16 వరకు నిర్వహించే ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రావాలని ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కు శనివారంఆహ్వాన పత్రికను అందించారు.

సంబంధిత పోస్ట్