ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం

66చూసినవారు
చేనేత కార్మిక సంఘం 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం ధర్మవరంలో స్థానిక నేతన్న విగ్రహానికి పూలమాలవేసి, బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నాయకుడు మధు చేనేతల పరిస్థితి మెరుగుపరచడానికి నూతన ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్