బీజేపీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

1135చూసినవారు
బీజేపీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం తనకల్లు మండలం అధ్యక్షులు రెడ్డప్పా రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ నూరు పడకల వైద్యశాలలో పేషెంట్లకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిల్డింగ్ సెల్ కో కన్వీనర్ వెంకటేష్, ధార్మిక సెల్ జిల్లా కోకన్వీనర్ బాలాజీ, బీసీ నాయకులు శ్రీనివాసులు, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you