కంబదూరు: దొంగలపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
కంబదూరు: దొంగలపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి
కంబదూరు మండల కేంద్రంలోని వడ్డేకాలనీలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించి కిటికి రెక్కలను, డోర్లను కొట్టి శబ్ధం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. దొంగల బెడద తీవ్రం కావడంతో రాత్రి పూట నిద్ర లేకుండా గడుపుతున్నామని వారు వాపోతున్నారు. దొంగల బెడద నివారించుటకు పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్