నియోజకవర్గంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు

77చూసినవారు
నియోజకవర్గంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సంబేపల్లి మండలంలో నీటి ఎద్దడి నివారణకు టిడిపి యువ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నూతన బోరును ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజులలోనే నియోజకవర్గంలో దాదాపు 58 బోర్లు వేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్