ప్రజా ఆధరనే వైసీపీకి శ్రీరామరక్ష- పోగొండ ఖలీల్,ఆయూబ్

584చూసినవారు
ప్రజా ఆధరనే వైసీపీకి శ్రీరామరక్ష- పోగొండ ఖలీల్,ఆయూబ్
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, జిల్లా వైసీపీ ప్రచార కార్యదర్శి షేక్ అయూబ్ బాషా జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్