వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందింది: అలీం బాషా

50చూసినవారు
వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందింది: అలీం బాషా
వంద రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చొరవతో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ ఆలీమ్ బాషా అన్నారు. మంగళగిరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మొదటి వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందని టీడీపీ నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్