జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ

84చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఆదివారం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్