సముద్ర తీరం వద్ద బందోబస్తు పటిష్టం చేయాలి

53చూసినవారు
సముద్ర తీరం వద్ద బందోబస్తు పటిష్టం చేయాలి
చిన్నగంజాం మండలం చిన్నగంజాం పోలీస్ స్టేషన్ నందు ఇంకొల్లు సర్కిల్ సిఐ వై. వి రమణయ్య ఆదివారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వినాయకుని నిమజ్జనం బందోబస్తులో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూచించారు. సముద్ర తీరం వద్ద బందోబస్తును పటిష్టం చేయాలని ఆయన తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరగాలని సిఐ రమణయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్