చంద్రబాబు, రఘురామకు బీజేపీ ఝలక్

588చూసినవారు
చంద్రబాబు, రఘురామకు బీజేపీ ఝలక్
టీడీపీ అధినేత చంద్రబాబు, రఘురామ కృష్ణరాజుకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చేశారు. దీనికి బీజేపీ ససేమిరా కాదని చెప్పింది. సీట్ల మార్పునకు బీజేపీ అంగీకరించలేదు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకే బీజేపీ మద్దతు తెలిపింది. దాంతో రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతయ్యాయి. అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది.

సంబంధిత పోస్ట్