మహాసేన రాజేష్కు చంద్రబాబు వెన్నుపోటు
మహాసేన రాజేష్కు టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. గతంలో పి.గన్నవరం సీటును మహాసేన రాజేష్కు ప్రకటించగా.. అతనిపై వ్యతిరేకత రావడంతో జనసేనకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. మహాసేన రాజేష్కు టికెట్ ఇవ్వొద్దని జనసేన నేతలు, బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దాంతో గిడ్డి సత్యనారాయణకు పి.గన్నవరం సీటు కేటాయించారు.