చంద్రబాబుకు ఉరి శిక్షే సరైనది: విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉరి శిక్షే సరైనదని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఈ భూమ్మీద నివసించడానికి చంద్రబాబు అనర్హుడు. ఎన్నో హత్యలకు చంద్రబాబు కారణమయ్యాడు. స్వార్థపూరిత రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయాడు. మానవత్వం, విలువ లేని వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ అంటే బాబుకు కక్ష. అందుకే జగన్ను చంపాలని దాడులు చేయించాడు.’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.