ఏపీలో అక్కడ రూ.3కే చికెన్ బిర్యానీ!

79చూసినవారు
ఏపీలో అక్కడ రూ.3కే చికెన్ బిర్యానీ!
పశ్చిమగోదావరి జిల్లా అశ్వారావుపేట రోడ్డులో శనివారం ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవంతో పాటు దసరా కానుకగా రూ.3కే చికెన్ బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దాంతో రెస్టారెంట్‌కు భోజనప్రియులు భారీగా క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్