స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి

77చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను బుధవారం పూర్తి చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదిక కాగా మంత్రి సత్య కుమార్ యాదవ్ తో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ఈ వేడుకలకు వచ్చే పుర ప్రముఖులకు, సందర్శకులకు అవసరమైన సీటింగ్ అరేంజ్మెంట్లు పూర్తి చేయాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని డ్వామా పీడీ రాజశేఖర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్