వడమాల పేటలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
వడమాలపేట మండలం కాయం అంబేద్కర్ కాలనీ నందు గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. గడపగడపకు వెళ్లి అవ్వ, తాతలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి పెన్షన్ల పెంచి అవ్వ తాత ముఖాలలో చిరునవ్వు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్