పుంగనూరులో హై టెన్షన్..

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం రాజంపేట ఎంపీ. వెంకటమిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో మీకు పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్