స్వామివారి సేవలో రవిశంకర్ గురూజీ

59చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని సోమవారం సాయంత్రం రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్. మూర్తి దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆయనకు సాధన స్వాగతం పలికి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్