ఏడుగురు మృతి.. 33 మందికి గాయాలు: కలెక్టర్

69చూసినవారు
బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ ప్రమాదంపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో 7గురు చనిపోయారు. 33 మందికి గాయాలయ్యాయి. ఇందులో 25 మంది పలమనేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 8 మందిని చిత్తూరుకు తరలించాం. ఈ ఘటనలో రెండు లారీలు, ఓ ఆర్టీసీ బస్సు, ఓ బైక్ ధ్వంసమైంది. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కలెక్టర్ చెప్పారు.

సంబంధిత పోస్ట్