కలెక్టర్ చేతుల మీదుగా కోటి చెక్కు అందుకున్న రైతు

73చూసినవారు
కలెక్టర్ చేతుల మీదుగా కోటి చెక్కు అందుకున్న రైతు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా శుక్రవారం మదనపల్లెలో ఓ రైతు కోటి రూపాయల చెక్కును అందుకున్నారు. రామసముద్రం మండలం అరికెలకు చెందిన రైతు మల్లు చిన్న రెడ్డెప్పరెడ్డి మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ పథకంతో కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకం చేపట్టెందుకు బ్యాంకు లోన్ లో భాగంగా కోటి రుపాయల చెక్కును అందుకున్నాడు. ఇతనికి 50శాతం సబ్సిడీ ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్