గంగమ్మ గుడి లో చోరీ

4458చూసినవారు
పుత్తూరు పట్టణంలోని బజారు వీధిలో వేలసి వుండు శ్రీ పిల్లికిడి గంగమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ తాళాలు పగల కొట్టి హుండీ తీసుకెళ్లినట్లు స్థానికులు సమాచారం. బజారి వీధిలో నిత్యం రద్దీ ఉన్న ప్రాంతంలో ఇలా జరగడం స్థానికులను కలవరపరుస్తోంది. పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరారు. పోలీస్ స్టేషన్ కుత వేటు దూరంలో ఇలా జరగడం ప్రజల్లో చర్చిని అంశం మొదలైంది.

సంబంధిత పోస్ట్