గుర్రంకొండ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత

1464చూసినవారు
గుర్రంకొండ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలకు బియ్యం కోసం ప్రతి సంవత్సరం 6వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే ప్రధాన మంత్రి మోడీ ఫోటో రేషన్ బండి పై ఎందుకు వెయ్యలేదని గుర్రంకొండ బిజెపి నాయకుడు రామాంజులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 89 లక్షల కార్డుదారులకు ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రేషన్ సరఫరా వాహనంపై ప్రధాని మోడీ ఫోటో వెయ్యాలని శనివారం గుర్రంకొండ మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్