కురపల్లి గ్రామంలో పాము కాటు గురైన వ్యక్తి పరిస్థితి విషమం

68చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం కురుపల్లి గ్రామానికి చెందిన గురుస్వామి కుమారుడు చిన్న రెడ్డప్ప (30) ను బుధవారం ఇంట్లో పాము కాటు వేయడంతో చిన్న రెడ్డప్ప అశ్వసతకు గురి అయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితున్ని హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. చిన్న రెడ్డప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్