మాజీ సీఎం జగన్‌పై ఎస్పీకి ఫిర్యాదు

51చూసినవారు
మాజీ సీఎం జగన్‌పై ఎస్పీకి ఫిర్యాదు
మాజీ సీఎం జగన్‌పై పల్నాడు ఎస్పీకి టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.6.7 కోట్ల ప్రజా ధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకొని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. ఈ మేరకు ఎస్పీకి ఫిర్యాదు చేశానని, విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you