కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య

59చూసినవారు
కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య
విజయవాడలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. మొగల్రాజుపురంలో గల్లా కోటేశ్వరరావు (60) అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజుపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు. వందల మంది ఆస్పత్రి పాలయ్యారు.

సంబంధిత పోస్ట్